Monday, 10 August 2026 10:52:08 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

బుధేరాలో నూతన గృహ ప్రవేశం చేసిన వీరేశం గౌడ్‌కు ఘన సన్మానం

Date : 03 July 2026 09:54 PM Views : 60

ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : మర్పల్లి : కొంశెట్పల్లి గ్రామ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు వీరేశం గౌడ్ బుధేరాలో నూతనంగా నిర్మించిన స్వగృహంలో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుడు మన్నే సుధాకర్, గ్రామ నాయకులు, సభ్యులు కలిసి వీరేశం గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరేశం గౌడ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. నూతన గృహంలో ఆయన కుటుంబ సభ్యులు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :