Sunday, 09 August 2026 10:01:07 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

రైల్వే స్టేషన్ స్థలంపై కబ్జా ఆరోపణలు

రైల్వే భూమిలో బోర్డు ఏర్పాటు.. అధికారులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి

Date : 12 July 2026 10:49 AM Views : 51

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలో గతంలో ఉన్న రైల్వే స్టేషన్ స్థలాన్ని అన్వర్ షరీఫ్ అనే వ్యక్తి కబ్జా చేశారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఆ స్థలంలో బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.రైల్వేకు చెందిన ప్రభుత్వ భూమిలో ఈ తరహా చర్యలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భూమి రికార్డులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :