Sunday, 09 August 2026 10:46:44 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

మరోసారి మానవత్వం చాటుకున్న ఎండీఆర్ ఫౌండేషన్

అనాధ వృద్ధురాలికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్

Date : 21 July 2026 06:52 PM Views : 37

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : మానవత్వమే మహోన్నతమైన సేవ అనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ మరోసారి తన మానవతా విలువలను చాటుకుంది.రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి సమీపంలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 50–60 సంవత్సరాల వయస్సు గల ఓ అనాధ వృద్ధురాలు రోడ్డుపై మృతదేహంగా కనిపించడంతో స్థానికులు వెంటనేపోలీసులకుసమాచారంఅందించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి వివరాలు, బంధువుల ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని స్వీకరించిన ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు, ఆమెకు పూర్తి గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించారు.జన్మనిచ్చిన వారు లేకపోయినా, చివరి ప్రయాణంలో అనాధలు ఒంటరిగా ఉండకూడదనే మానవతా దృక్పథంతో ఎండీఆర్ ఫౌండేషన్ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది.సమాజంలో నిరాశ్రయులు, అనాధలకు చివరి వీడ్కోలు పలకడం కూడా తమ సామాజిక బాధ్యతగా భావిస్తూ సేవలు అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :