Sunday, 09 August 2026 09:08:26 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

900 గజాల గ్రామకంఠo భూమినీ కాపాడాలి

నకిలీ ఆధారాలు చూపెడుతూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్న వారిపై చర్య తీసుకోవాలి

Date : 26 June 2026 05:54 PM Views : 109

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : చేసిన రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి: ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని మంగంపేట గ్రామంలో సుమారు రూ.50 లక్షల విలువైన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపిస్తూ, వెంటనే ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని గ్రామస్తులు ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రూపేరేవు లక్ష్మణరావు, పాలపు లక్ష్మణ్ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది గ్రామస్తులు, రాజకీయ నాయకుల సహకారంతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు.ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు దర్యాప్తు కోసం పత్రాలు పంపినప్పటికీ, ఇప్పటి వరకు భూమిని సర్వే చేయించకపోవడం ఆశ్చర్యకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, ఈ భూమి ఎమ్మార్వో కార్యాలయానికి సమీపంలో ఉండటంతో భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు, గ్రామ ప్రజల ప్రయోజనాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందువల్ల అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేసి, భూమిని సర్వే నిర్వహించి ప్రభుత్వ ఆధీనంలో భద్రపరచాలని జిల్లా అధికారులను కోరారు. *

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :