Monday, 10 August 2026 10:40:08 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

కేటీఆర్ జన్మదినం సందర్భంగా కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాల పంపిణీ

Date : 19 July 2026 08:51 PM Views : 52

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన "గిఫ్ట్ ఎ స్మైల్" కార్యక్రమంలో కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకుధ్రువపత్రాలు. అందజేశారు.పటాన్‌చెరు నియోజకవర్గ మహిళా నాయకురాలు పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ,పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కుట్టుశిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపాధి నైపుణ్యాలు ఎంతో అవసరమని, కుట్టు శిక్షణ వంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలు తమకు అందించిన శిక్షణ జీవనోపాధికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, రాజేష్, ఇస్నాపూర్ మున్సిపాలిటీ సహనియమిత సభ్యుడు బాబా నిజాముద్దీన్, సెయింట్ మేరీ విద్యాసంస్థల నిర్వాహకుడు విలియమ్స్, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, శిక్షణ పొందిన మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :