Monday, 10 August 2026 10:49:16 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

సీఐటీయూ ఆధ్వర్యంలో 'వి.బి.జి రామ్ జీ' చట్టానికి వ్యతిరేకంగా న్యూల్యాండ్ పరిశ్రమ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు నిరసనలు*

Date : 02 July 2026 05:15 PM Views : 52

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (గ్రామీన్) వీబీ-జి రామ్ జీ చట్టం 2025'ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని న్యూల్యాండ్ పరిశ్రమ కార్మికులు గుమ్మడిదల మండల పరిధిలోని గ్రామాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎంజిఎన్ఆర్ ఈజిఏ, స్థానంలో కొత్త చట్టం రానుందన్నారు ఇది గ్రామీణ నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగిస్తుందని సీఐటీయూ, జిల్లా ఉపాధ్యక్షుడు బి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పాత ఉపాధి హామీ చట్టంలో కార్మికుల సంక్షేమం కోసం ఉన్న సౌకర్యాలను కొత్త వీబీజీ రామ్ జీ చట్టంలో పూర్తిగా తొలగించారని, కార్మికులకు నష్టం చేస్తుందన్నారు. కేంద్రం నిధులను 90% నుంచి 60%కి కుదించి, మిగతా 40% రాష్ట్రాలు భరించాలని చెప్పడం వల్ల ఉపాధి కల్పించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని విమర్శించారు. గతంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న డిజాగ్నేషన్ను మేట్ గా కుదించారని వెంటనే మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా వారినే నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఫోటో క్యాప్చరింగ్ విధానం పట్ల మండలం వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఫోటో క్యాప్చరింగ్ విధానాన్ని ఎత్తివేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి ఫోటో క్యాప్చరింగ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్ రావు, కమ్మరి రవీందర్ చారి, దేవేందర్, టి నరసింహ గౌడ్, బి గోపాల్ రెడ్డి, వైబిఆర్ వర్మ, ఎన్ రామకృష్ణ, పివి రామరాజు, వి నాగరాజు, కె నగేష్, ఎన్ నాగరాజు, పి గోవిందరావు, సతీష్ బాబు, అనూష రెడ్డి, సుంచు నర్మదా, చిన్న స్వప్న, ఇందిరమ్మ, చాపల సుధాకర్, గడ్డం లావణ్య గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :