Sunday, 09 August 2026 06:13:57 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

ప్రభుత్వ పాఠశాలలో తన కొడుకుని చేర్పించిన సర్పంచ్

Date : 02 July 2026 05:25 PM Views : 154

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని సిద్దిపేట జిల్లా చౌదర్పల్లి గ్రామ సర్పంచ్ లింగ రవి అన్నారు, ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తన కుమారుడిని గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదర్పల్లి లో చేర్పించిన చౌదర్పల్లి గ్రామ సర్పంచ్ లింగ రవిస్థానిక చౌదర్పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారావు చేతులమీదుగా తన కుమారుడు ప్రదీప్ 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకుని పాఠశాలలో చేర్పించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లింగ రవి మాట్లాడుతూ తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నానని ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని , చక్కని గాలి వ్యక్తులు కలిగిన తరగతి గదులు మధ్యాహ్న భోజనం ఉచిత పుస్తకాలు దుస్తులు మొదలగు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందనిచౌదర్పల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నరసింహారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం చక్కని బోధన అందిస్తుందని ప్రైవేటు పాఠశాలలతో పోల్చుకుంటే అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే మేలని సర్పంచ్ లింగ రవి అన్నారుగ్రామస్తులందరికీ ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లలను చేర్పించానని రవి అన్నారుచౌదర్పల్లి పాఠశాలలో గత సంవత్సరం త్రిబుల్ ఐటీ సీటు సాధించారని ప్రస్తుతం 100% ఫలితాలతో పాఠశాల ప్రగతి పథంలో నడుస్తుందని తెలిపారుఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసింహారావు తో పాటు ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి ఆదరాసు పల్లి శశిధర్ శ్రీపాల్ రెడ్డి శైలజ వెంకటమ్మ కనకయ్య మమత తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :