ప్రజా పిలుపు / తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షుడు బోండ్ల శ్రీశైలం, తంగళ్లపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రంగు అంజయ్య, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగల రాజు, జిల్లా సర్పంచ్ వెంకన్న, రమేష్, రఘురాములు, భాను, ఐలయ్య, రంగు బుచ్చయ్య, జంగపల్లి దేవయ్య, చుక్క శేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు