Sunday, 09 August 2026 09:10:05 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

నందిగామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Date : 28 July 2026 06:42 PM Views : 30

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందిగామ గ్రామ శివారులో, పెన్నో ప్లాస్ట్ కంపెనీ సమీపంలోని ఖాళీ స్థలంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.మృతుడు అర్ధబాహువుల చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కాలికి నల్ల దారంతో కట్టిన రాగి ఉంగరం, నడుముకు రెండు వరుసల నల్ల దారాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :