ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అహ్మద్నగర్లో నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫహీం, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు