Monday, 10 August 2026 07:55:24 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

వనమహోత్సవం సందర్భంగా రెడ్డిపల్లి గ్రామంలో నాటిన 1,000 ఈత మొక్కలు*

Date : 01 August 2026 04:56 PM Views : 37

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : , వనమహోత్సవం సందర్భంగా నర్సాపూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి గ్రామ చెరువు గట్టుపై 1,000 ఈత మొక్కలను నాటారు.ఈ కార్యక్రమాన్ని నేషనల్ అగ్రో ఫౌండేషన్ సంస్థ సహకారంతో నిర్వహించారు. చెరువు గట్టు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ మొక్కల నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ ముస్తఫా, ఎక్సైజ్ ఎస్‌ఐ అరుణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వనమహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా ప్రకృతి సంపదను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది రవి, షాహెద్, మహేష్, గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక గ్రామస్తులు, గౌడ సంఘ సభ్యులు, ఎఫ్‌ఏ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :