Sunday, 09 August 2026 07:12:50 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ రవికుమార్

Date : 04 July 2026 03:47 PM Views : 110

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గజ్వేల్ హాస్టల్ నుంచి పారిపోవాలని చూసిన విద్యార్థిని జగదేవ్‌పూర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి కు అప్పగించిన సీఐ రవికుమార్ ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గుండన్నపల్లి సమీపంలో తెలంగాణ మైనారిటీ పాఠశాలలో చదువుతున్న గుగులోత్ రితిక ( 13) 7వ తరగతి చదువుతున్నది హాస్టల్లో ఉండడం ఇష్టం లేక శుక్రవారం రాత్రి ఒకటి గంటలకు ఎవరికి చెప్పకుండా పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కనిపించింది. గజ్వేల్ సిఐ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ఈ విషయాన్ని వెంటనే ఆమె తల్లిదండ్రులను ఫోన్‌లో సంప్రదించి జగదేవ్‌పూర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డీ విద్యార్థిని సురక్షింతంగా అప్పగించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :